Header Banner

తాగునీటి సమస్యలపై హోంమంత్రి సమీక్ష! వంద రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీడీఎంఏ! నష్ట పరిహారం కూడా.. ఎంతంటే!

  Tue Apr 22, 2025 14:57        Politics

హోంమంత్రి అనిత రాష్ట్రంలో తాగునీటి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వేసవి కారణంగా తాగునీటి అవసరాలు పెరుగుతాయన్న దృష్టితో, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీడీఎంఏ డైరెక్టర్ మాట్లాడుతూ, తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్టు వెల్లడించారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. వేసవి కాలంలో వడగాలులు, తీవ్రమైన ఎండల వల్ల జరిగే అనారోగ్య పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ హోంమంత్రి సూచించారు. వడగాల్పుల కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు.



ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #DrinkingWaterCrisis #CDMACompensation #100DayActionPlan #TelanganaWaterIssues #MunicipalActions #WaterShortage #GovernmentResponse #UrbanDevelopment